Saturday, November 16, 2019

ఇండియా దెబ్బకి బంగ్లా పులులు అబ్బా.






ఇండోర్ వేదిక గా  జరిగిన ఇండియా వర్సెస్ బాంగ్లాదేశ్ మ్యాచ్ లో ఇండియా ఇన్నింగ్స్ అండ్ 130 రన్స్ తేడాతో గెలిచింది. మయాంక్ అగర్వాల్ కి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఫస్ట్ ఇన్నింగ్స్ మొదట బాటింగ్ చేసిన బంగ్లా ఇండియన్ బౌలర్లు దెబ్బకి 150 పరుగులకే అల్ అవుట్ ఐంది తర్వాత బాటింగ్ కి దిగిన టీం ఇండియా మయాంక్ అగర్వాల్ డబల్ సెంచరీ చేయడం తో బారి స్కోర్ సాధించింది. 493/6 స్కోర్ వద్ద ఇండియా డిక్లేర్ ఇవ్వగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన బంగ్లా బ్యాటమెన్స్ ఇండియా బౌలర్లు దెబ్బకి మల్లి కుదేలయ్యారు. 213 పరుగులకే అల్ అవుట్ అయ్యారు ముషఫీక్యూర్ రెహ్మాన్ ఒక్కడే ఒంటరి పోరాటం చేయడం తో బంగ్లా 213 పరుగులైన చేయగలింది. ఇండియా ఫస్ట్ మ్యాచ్ గెలిచి 1-0 తన కాతా తెరిచింది. 

No comments:

Post a Comment