Thursday, November 14, 2019

జగన్ సమక్షంలో వైసీపీ లో చేరిన దేవినేని అవినాష్






చాల రోజుల నుంచి దేవినేని అవినాష్ వైసీపీ లో చేరుతాడు అన్న ఊహాగానాలు తెర దించుతూ ఈరోజు ఉదయం దేవినేని అవినాష్ తెలుగు యువత అధ్యక్ష పదవికి, టీడీపీ కి రాజీనామా చేసి జగన్ సమక్షంలో తాడేపల్లి క్యాంపు కార్యాలయం లో ఆయన వైసీపీ పార్టీ లో చేరారు. సీఎం వైస్ జగన్ మోహన్ రెడ్డి అవినాష్ కి వైసీపీ కండువా కప్పిపార్టీ లో ఆహ్వానించారు. మరియు అవినాష్ తో పటు కడియాల బుచ్చి బాబు కూడా వైసీపీ లో చేరారు. ఆ సమయం లో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మరియు తదితరులు కూడా వున్నారు.



No comments:

Post a Comment